రవాణ రంగంలో ఇంకో కొత్త సంచలనానికి శ్రీకారం పడింది. దశాబ్ద కాలంగా ఊరిస్తూ వచ్చిన ఎగిరే ట్యాక్సీలిప్పుడు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఈహాంగ్ కంపెనీ తయారు చేసిన భారీ డ్రోన్లలో మనుషులు ప్రయాణించేందుకు చైనా అధికారికంగా ఓకే చెప్పింది. 2017 నుంచి దాదాపు నాలుగు వేల పరీక్షలు నిర్వహించిన తరువాత ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలకు అనుమతులు లభించడం గమనార్హం. ఇద్దరు ప్యాసింజర్లను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో మోసుకెళతాయి ఇవి.
చైనాలో ఇకపై ఎగిరే ట్యాక్సీలు...
Published Wed, Nov 1 2023 1:19 PM
Advertisement
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement