టీమిండియా భారీ విజయం | Sakshi
Sakshi News home page

టీమిండియా భారీ విజయం

Published Mon, Feb 13 2017 3:14 PM

బంగ్లాదేశ్ తో ఇక్కడ ఉప్పల్ లో ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిరోజు వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో భారత్ జట్టు గెలుపొంది స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది. ఈ రోజు ఆటలో భాగంగా రెండో సెషన్ లోపే బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఆలౌట్ చేసిన భారత్ భారీ విజయాన్ని అందుకుంది.

Advertisement
Advertisement