పచ్చ మీడియా అసత్య కథనాలు...: అంబటి | Sakshi
Sakshi News home page

పచ్చ మీడియా అసత్య కథనాలు...: అంబటి

Published Thu, Aug 17 2017 2:29 PM

నంద్యాల ఉప ఎన్నికలపై ‘పచ్చ’ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎల్లో మీడియా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు.

Advertisement
Advertisement