‘ఆరోగ్య శ్రీని కుంటికాలుపై నడిపిస్తున్నారు’ | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య శ్రీని కుంటికాలుపై నడిపిస్తున్నారు’

Published Fri, Jan 20 2017 3:22 PM

ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ కోసం రూ.910కోట్లు కావాలని సంబంధిత శాఖ కోరితే రూ.568 కోట్లు మాత్రమే ఇచ్చారని, అందులో రూ.368కోట్లు బకాయిలకే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.