రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Published Sun, Jan 22 2017 9:27 AM

విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement
Advertisement