వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం

Published Mon, Aug 21 2017 12:59 PM

ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తెలుగు నేత ఎం. వెంకయ్య నాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనంగా పౌరసన్మానం నిర్వహించింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా వెంకయ్యనాయుడును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, గవర్నర్‌ నరసింహన్‌ సన్మానించారు.

Advertisement
Advertisement