2.5 లక్షలు దాటిన డిపాజిట్ల స్క్రూటీనీ అసాధ్యం | Sakshi
Sakshi News home page

2.5 లక్షలు దాటిన డిపాజిట్ల స్క్రూటీనీ అసాధ్యం

Published Mon, Nov 21 2016 5:31 PM

దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో రెండున్నర లక్షల రూపాయలు మించిన ప్రతి డిపాజిట్‌పై నిఘా కొనసాగుతుందని, ఆ మొత్తాలకు సరైన రాబడి మార్గాన్ని చూపించకపోతే వాటిపై 200 శాతం జరిమానా విధిస్తామని కేంద్రప్రభుత్వం చెబుతోంది.

Advertisement
Advertisement