అసమ్మతి గొంతుకను అణచివేస్తున్నారు | Sakshi
Sakshi News home page

అసమ్మతి గొంతుకను అణచివేస్తున్నారు

Published Thu, Apr 13 2017 9:53 AM

దేశంలో అసమ్మతి గొంతుకను అణచివేయడంతో పాటు గోరక్షకుల పేరుతో తీవ్ర హింస జరుగుతోందని ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విన్నవించాయి.