వెంబడించి గొడ్డలితో నరికారు.. | Sakshi
Sakshi News home page

వెంబడించి గొడ్డలితో నరికారు..

Published Mon, Aug 7 2017 7:29 AM

భూపాల్‌పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో మేకల మంద పైకి ఇసుక లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 30 మేకలు చనిపోయాయి. ఆగ్రహించిన గొర్రెల కాపరులు లారీ డ్రైవర్ యం.డి జమిల్ను వెంబడించి గొడ్డలితో నరికేశారు.

Advertisement
Advertisement