రేటు రూ. 5 కోట్లు.. స్పీడు 100 కి.మీ. | Sakshi
Sakshi News home page

రేటు రూ. 5 కోట్లు.. స్పీడు 100 కి.మీ.

Published Fri, Jul 3 2015 7:11 PM

సీఎం ‘హరితహారం’ బస్సు రెడీ నేడు రోడ్డెక్కనున్న తెలంగాణ ప్రగతి రథం అధునాతన సౌకర్యాలతో సిద్ధం చేసిన ప్రభుత్వం జిల్లాల్లో హరితహారం పర్యటనకూ ఈ బస్సునే వాడనున్న సీఎం మెర్సిడెస్ బెంజ్ కంపెనీ.. ప్రత్యేక మెటీరియల్‌తో బరువు తక్కువ అర కి.మీ. దూరం వరకూ వినిపించే ప్రత్యేక సౌండ్ సిస్టం నాలుగు వైపులా నిఘా కళ్లు లోపల శాటిలైట్ ఫోన్, ప్రత్యేక వైఫై ఏర్పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటన కోసం ప్రభుత్వం ‘తెలంగాణ ప్రగతి రథం’ పేరిట రూ. 5 కోట్లతో ప్రత్యేకంగా అధునాతన బస్సును సిద్ధం చేసింది.

Advertisement
Advertisement