సీఎం ‘హరితహారం’ బస్సు రెడీ నేడు రోడ్డెక్కనున్న తెలంగాణ ప్రగతి రథం అధునాతన సౌకర్యాలతో సిద్ధం చేసిన ప్రభుత్వం జిల్లాల్లో హరితహారం పర్యటనకూ ఈ బస్సునే వాడనున్న సీఎం మెర్సిడెస్ బెంజ్ కంపెనీ.. ప్రత్యేక మెటీరియల్తో బరువు తక్కువ అర కి.మీ. దూరం వరకూ వినిపించే ప్రత్యేక సౌండ్ సిస్టం నాలుగు వైపులా నిఘా కళ్లు లోపల శాటిలైట్ ఫోన్, ప్రత్యేక వైఫై ఏర్పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు జిల్లాల పర్యటన కోసం ప్రభుత్వం ‘తెలంగాణ ప్రగతి రథం’ పేరిట రూ. 5 కోట్లతో ప్రత్యేకంగా అధునాతన బస్సును సిద్ధం చేసింది.
రేటు రూ. 5 కోట్లు.. స్పీడు 100 కి.మీ.
Published Fri, Jul 3 2015 7:11 PM
Advertisement
తప్పక చదవండి
- 100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement