హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇద్దరు కుమారులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్ సహా ఏడుగురికిపై కర్ణాటకలో కేసు నమోదు అయింది. టోల్గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో 143, 147, 323, 504, 427, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని చిక్బళ్లూరు జిల్లా బాగేపల్లి టోల్గేట్ వద్ద టోల్ ఫీజు కట్టమని అడిగినందుకు ఆగ్రహించిన కిష్టప్ప వర్గీయులు సోమవారం ఉదయం టోల్ప్లాజాపై దౌర్జన్యానికి పాల్పడి, నానా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
ఎంపీ కిష్టప్ప కుమారులపై కేసు నమోదు
Published Mon, Apr 24 2017 5:11 PM
Advertisement
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement