గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం | Sakshi
Sakshi News home page

గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం

Published Sun, Mar 26 2017 6:59 AM

వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నా గాంధీ అసుపత్రి సిబ్బందిని నిర్లక్ష్యం వీడటం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుకు కాలం చెల్లిన ఇంజక్షన్లు ఇవ్వడంతో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.

Advertisement
Advertisement