సోనియా వల్లే తెలంగాణ సాఫల్యం | Sakshi
Sakshi News home page

సోనియా వల్లే తెలంగాణ సాఫల్యం

Published Sat, Dec 10 2016 6:50 AM

ఏఐసీసీ అధినేత్రి సోని యా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవ రూపం దాల్చిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ 70వ జన్మదినం సందర్భంగా గాంధీభ వన్‌లో శుక్రవారం పలు కార్యక్రమాలను నిర్వి హంచారు. కేక్ కట్ చేసిన అనంతరం రక్తదా న, ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు. తెలం గాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ 2009 లో ఇదేరోజున ప్రకటన చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞత దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారుు. గాంధీభవ న్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్ర మార్క, కేంద్ర మాజీ మంత్రులు ఎస్.జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు వి.హనుమంతరావు, దానం నాగేం దర్, మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాద వ్, వినోద్‌కుమార్, అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.