ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాగైనా ఉప ఎన్నికను వాయిదా వేయాలని చంద్రబాబు కుటల రాజకీయాలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ చంద్రబాబు గత చరిత్ర అంతా నీచం. గోముఖ వ్యాఘ్రమైన చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.
చంద్రబాబు గత చరిత్ర అంతా నీచం: భూమన
Published Thu, Aug 17 2017 7:45 PM
Advertisement
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement