కూకట్పల్లిలో కారు బీభత్సం | Sakshi
Sakshi News home page

కూకట్పల్లిలో కారు బీభత్సం

Published Sun, Dec 11 2016 6:18 PM

కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. ప్రగతీనగర్‌లోని మిథిలానగర్‌లో ఆదివారం సాయంత్రం స్కార్పియో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు నరేంద్ర, దేవి తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
Advertisement