మంత్రివర్గ విస్తరణ ‘దేశం’లో మంటలు | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ విస్తరణ ‘దేశం’లో మంటలు

Published Mon, Apr 3 2017 7:08 AM

మంత్రివర్గ విస్తరణ అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం పట్ల సీనియర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

Advertisement
Advertisement