టీఎస్‌పీఎస్సీకి బంపర్‌ బోనాంజా | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీకి బంపర్‌ బోనాంజా

Published Sat, Aug 12 2017 7:08 AM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్, సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్‌ బొనాంజా ప్రకటించింది. వారి జీతాన్ని మూడింతలు పెంచింది. ఏడో కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు సవరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement