వడదెబ్బకు 37 మంది మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు 37 మంది మృతి

Published Thu, Apr 20 2017 7:26 AM

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Advertisement
Advertisement