చిత్తూరు జిల్లా యాదమరి మండలం లక్షుమయ్య కండ్రిగ సమీపంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. సెలవు రోజు కావడంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కర్ణాటకలోని తుముకూరు నుంచి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డుప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి
Published Sun, Mar 19 2017 9:42 AM
Advertisement
తప్పక చదవండి
Advertisement