-
పదిరోజుల తర్వాత తెరుచుకున్న 'విబ్జియర్'
బెంగళూరు: ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు జిమ్ ఇన్స్ట్రకర్లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు మంళవారం వెల్లడించారు. ఇదే కేసులో ఇంతకుముందు స్కేటింగ్ శిక్షకుడిని అరెస్ట్ చేశారు. ఇతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసు కమిషనర్ తెలిపారు. నిందితుడు నేరం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. విబ్జియర్ పాఠశాలతో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని జులై 2న అత్యాచార ఘటన జరిగినప్పటికీ స్కూలు యాజమాన్యం ఆ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. ఈనెల 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. 14న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పదిరోజుల విరామం తర్వాత విబ్జియర్ స్కూల్ మళ్లీ సోమవారం(జూలై 28న) తెరుచుకుంది. -
అత్యాచార ఘటనలో స్కూల్ చైర్మన్ అరెస్ట్
బెంగళూరు : బెంగళూరులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు సంబంధించి విబ్జియర్ పాఠశాల స్కూల్ చైర్మన్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అత్యాచారానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారంటూ రోస్టమ్ కేరవాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన స్కూల్ చైర్మన్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషన్ ఎం.ఎన్. రెడ్డి తెలిపారు. విద్యార్థిని జులై 2న అత్యాచార ఘటన జరిగినప్పటికీ స్కూలు యాజమాన్యం ఆ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. ఈనెల 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఇక బాలికపై అత్యాచారం జరిపిన ఇద్దరు పాఠశాల సిబ్బందిని వర్థూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై బెంగళూరు నగరం ఆందోళనలు, నిరసనలతో అట్టుడికింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. -
బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళన
బెంగళూరు: ఆరేళ్ల చిన్నారిపై పాఠశాలలో అత్యాచారానికి చేసిన ఘటనపై ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజాసంఘాలకు చెందిన వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో భారీగా పోలీసులను మొహరించారు. బెంగళూరులోని విబ్జియర్ హై అనే స్కూల్లో ఈ దారుణం జరిగింది. 1వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై స్కూలు స్పోర్ట్స్ టీచర్, ఫిజికల్ ఇన్స్టక్టర్లు ఈ నెల 2న అత్యాచారానికి పాల్పడ్డారు. 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement