-
రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు..
-
'రెహ్మాన్ మాలిక్ నాపై అత్యాచారం చేశారు'
ఇస్లామాబాద్: అమెరికా బ్లాగర్ సింథియా డి రిచీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సీనియర్ లీడర్, మాజీ విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్పై సంచలన ఆరోపణలు చేశారు. 2011లో ఆయన పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఉండగా తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని సింథియా పేర్కొన్నారు. ఇస్లామాబాద్లోని అధ్యక్ష భవనంలో మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్ షాహబుద్దీన్ కూడా తనను శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించారు. కాగా ఈ ఘటన సమయంలో అసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నట్లు సింథియా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆమె తన ఫేస్బుక్ పేజీ లైవ్ ద్వారా మాట్లాడుతూ.. ఈ ముగ్గురి వ్యవహారాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వచ్చే వారంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) సైబర్ క్రైమ్ విభాగానికి పీపీపీ షెషావర్ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. సింథియా గత వారం బెనజీర్ భుట్టో గురించి 'ఇన్డీసెంట్ కరస్పాండెంట్ సీక్రెట్ సెక్స్ లైఫ్ ఆప్ బెనజీర్ భుట్టో’ పుస్తకంలోని కొన్ని భాగాలను ట్విటర్లో పోస్ట్ చేశారు. పుస్తకంలో బెనజీర్ భుట్టో, ఆమె కుమారుడు బిలావల్ భుట్టో, పార్టీ సీనియర్ నేత షెర్రీ రెహమాన్ గురించి వివరంగా రాశారు. చదవండి: డీ గ్యాంగ్ బాస్కు కరోనా? పీపీపీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ వేస్తూ.. మోసం చేస్తారని సింథియా పునరుద్ఘాటించారు. సింథియా ఆరోపణల ప్రకారం.. బెనజీర్ భుట్టో మహిళలపై అత్యాచారాలు చేసేవారు అంటూ దివంగత రాజకీయ నాయకుల లైంగిక జీవితం గురించి ఆమె కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఒక బొమ్మల దుకాణం యొక్క రశీదును కూడా పోస్ట్ చేస్తూ సెక్స్ బొమ్మల వ్యాపారానికి సహాయం చేయడానికి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించారనే ఆరోపణలను ఖండించమని పీపీపీ సీనియర్ నాయకుడు షెర్రీ రెహ్మాన్కు సవాల్ చేయడం గమనార్హం. చదవండి: జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి ఎవరీ సింథియా డి. రిచీ..? సింథియా నేపథ్యంపై పూర్తిగా ఆధారాలు లేవు. అయితే ఆమె 2009లో మొదటిసారిగా పాకిస్తాన్కు పర్యాటకురాలిగా వచ్చారు. తర్వాతి కాలంలో పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, విదేశాంగ మంత్రి రెహ్మాన్ మాలిక్లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పీపీపీ కమ్యూనికేషన్ కన్సల్టెంట్గా పనిచేశారు. ఈమె ఉర్దూ, పంజాబీ భాషలు మాట్లాడతారు. ప్రస్తుతం ఇస్లామాబాద్లో నివసిస్తూ.. ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్, రచయిత, కాలమిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ మధ్య పీపీపీ అధికారానికి దూరం కావడంతో ఇమ్రాన్ ఖాన్ శిబిరంలోకి వెళ్లిన సింథియా పీపీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
పోర్న్స్టార్ చల్లగా ఉండాలి
సోషల్ మీడియాలో మనం ఏదైనా ఒక పోస్ట్ను పెడుతున్నామంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అడుగు ముందుకేయాలి. హా.. ఏముందిలే అనుకొని చిన్న తప్పు చేసామో ఇక ఆ రోజుకి సోషల్ మీడియాలో మనమే పెద్ద జోకర్ అవ్వొచ్చు. ఇప్పుడు అలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్. ఇంతకూ ఆయన చేసిందేమిటంటే.. మియా ఖలిఫా అనే పోర్న్ తారను భారతీయురాలిగా భావించిడమే. చదవండి: నా గత జీవితం దారుణమైంది : పోర్న్ స్టార్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న భారతీయుల జాబితాను ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయగా.. దాన్ని తన ట్వీట్లో మాలిక్ ప్రస్తావించారు. అయితే ఆ భారతీయుల జాబితాలో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేరు కూడా ఉంది. వాటి గురించి పట్టించుకోని మాజీ మంత్రి గారు.. మియా ఖలీఫాతో పాటు జాబితాలోని అందరికీ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటూ దీవెనలు అందించారు. ఆయన ట్వీట్ను ఆసరగా చేసుకున్న నెటిజన్లు ఊరుకుంటారా చెప్పండి. ఎంచక్కా దానిని ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. మియాను దేవుడు దీవించుగాక అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. Senator Rehman Malik gives his blessings to pornstar Mia Khalifa for showing solidarity with Indian Muslims. pic.twitter.com/GwlSKlvuf8 — Naila Inayat नायला इनायत (@nailainayat) December 30, 2019 -
హెడ్లీ వాంగ్మూలం వాయిదా
ముంబై: వీడియో లింక్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై దాడుల కేసులో అప్రూవర్గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ నుంచి వాంగ్మూలం తీసుకోవడాన్ని ప్రత్యేక కోర్టు గురువారానికి వాయిదా వేసింది. రెండు రోజులుగా వీడియో లింక్ ద్వారా ముంబై కోర్టు ముందు వాంగ్మూలం ఇస్తుండడం తెలిసిందే. బుధవారం వీడియో లింక్లో సాంకేతిక సమస్య తలెత్తంగా విచారణ గంట పాటు వాయిదావేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. కాగా, కట్టుకథలను ప్రచారం చేస్తూ.. పాక్ ప్రతిష్టను దెబ్బతీయడానికి భారత్ ప్రయత్నిస్తోందని ముంబై దాడులప్పుడు పాక్ హోంమంత్రిగా ఉన్న రెహ్మాన్ మాలిక్ ఆరోపించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement