-
వైభవంగా మైసూర్ యువరాజు పట్టాభిషేకం
-
పట్టాభిషేకం ప్రారంభం
మైసూరు ఉత్తరాధికారిగా యదువీర్ పట్టాభిషేక మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మైసూరులోని ప్యాలెస్ కొత్త కాంతులతో తళుకులీనుతోంది. ఇక పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైసూరు ప్యాలెస్లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాక్షి, బెంగళూరు: యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్కు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మంగళస్నానం చేయించారు. దీంతో ప్యాలెస్లో ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాజ లాంఛనాలతో ఊరేగింపుగా బయల్దేరిన యదువీర్ ప్యాలెస్ ఆవరణలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్యాలెస్లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత ప్యాలెస్లో గణపతి పూజతోపాటు ఇతర ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇక యదువీర్ పట్టాభిషేకం గురువారం ఉదయం 9.30 గంటలకు శుభ కర్కాటక లగ్నంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస ప్రసాద్ తదితరులు హాజరు కానున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement