జమ్మూ: గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ పాఠశాల బస్సుతో ఉడాయించారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్దగల పురా ప్రాంతంలో గల సన్ షైన్ పాఠశాలలోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాల బస్సును తీసుకొని పారిపోయారు.
అంతకుముందు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న స్కూల్ గార్డును చితకకొట్టి ఓ తాళ్లతో కట్టిపడేసి మరీ ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే, ఇప్పటికే ఆ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అది కొంత దెబ్బతిన్నది. ఎవరో స్థానికంగా కక్ష ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారని, ఉగ్రవాద కోణం లేదని తేల్చి చెప్పిన పోలీసులు ఆ ముగ్గురికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
బస్సుతో ఉడాయించారు
Published Mon, Apr 27 2015 8:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement