న్యూఢిల్లీ: ఏడుగురిని హత్య చేసిన కేసులో యూపీ యువతి, ఆమె ప్రియుడికి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి హడావుడిగా జారీ చేసిన డెత్ వారెంట్ ను కొట్టివేసింది. రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండా డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది.
నిందితురాలు షబ్నం తన ప్రియుడు సలీంతో తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చింది. మృతుల్లో 10 నెలల పాప కూడా ఉంది. 2008లో ఏప్రిల్ 15న ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో షబ్నం, సలీంలకు సెషన్స్ కోర్టు 2010లో మరణశిక్ష విధించింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈనెల 21న డెత్ వారెంట్ జారీకావడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి విధించిన మరణశిక్షపై సుప్రీంకోర్టు ఈనెల 25న స్టే విధించింది.
యూపీ లవర్స్ డెత్ వారెంట్ రద్దు
Published Wed, May 27 2015 1:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గడ్డివాము దగ్ధం
ఐడియా అదిరింది..!
ఇక్కడ చెల్లనిది అక్కడ చెల్లుతోంది
‘ప్రేరణ’కు జ్యోతీబా పూలే విద్యార్థిని భవిజ్ఞ
వెలవెలబోతున్న ‘వరప్రదాయిని’
ప్రభుత్వాధీనంలోనే షుగర్ ఫ్యాక్టరీలను నడిపిస్తాం
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అనారోగ్యంతో తల్లి.. బెంగతో కూతురు మృతి
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
అదనపు ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement