మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీ వెల్లడి
మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీ (అమెరికా)లో చదువుతున్న భారతీయ విద్యార్ధుల్లో ప్రతిభావంతులకు నాన్-రెసిడెంట్ ఫీజు మాఫీ చేస్తున్నట్టు ఎంఎస్యు ఉపాధ్యక్షుడు స్టీఫెన్ హెచ్ రాబినెట్ వెల్లడించారు. ఫీజు మాఫీ ద్వారా భారతీయ విద్యార్ధులకు ఆరు వేల డాలర్ల (సుమారు రూ. 3.81 లక్షల) లబ్ది చేకూరనుందన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిస్సోరీ అవుట్రీచ్ గ్రాడ్యుయేట్ ఆపర్చునిటీ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు ఉపకార వేతనాలను అందించనున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్, తెలంగాణ), మమతా డెంటల్ కళాశాల (ఖమ్మం, తెలంగాణ), విష్ణు డెంటల్ కళాశాల (భీమవరం, ఆంధ్రప్రదేశ్), మద్రాస్ క్రిస్టియన్ కళాశాల, బి.ఎస్.అబ్దుల్ రహమాన్ యూనివర్సిటీ, శ్రీరామస్వామి మెమోరియల్ యూనివర్సిటీ, ఆర్ఎంకే గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల, సవిత యూనివర్సిటీ (చెన్నై), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (గ్రేటర్ నోయిడా, యూపీ)తో తమ భాగస్వామ్యం ఉందని వివరించారు.
ప్రస్తుతం ఎంఎస్యూలో 23 వేల మంది విద్యార్ధులు ఉన్నారని, వీరిలో 1,500 మంది అంతర్జాతీయ విద్యార్ధులని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయ విద్యార్ధుల సంఖ్య 30కి పైనే ఉందన్నారు. గత ఏడాది భారతీయ విద్యార్ధుల నుంచి 150 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ సంఖ్యను రానున్న కొద్ది రోజుల్లో 300 నుంచి 400 వందల వరకు పెంచుతామని రాబినెట్ చెప్పారు.
భారతీయ విద్యార్థులకు ఫీజు మాఫీ
Published Fri, Apr 24 2015 5:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement