రాజమండ్రిలో కొనసాగుతున్న బంద్ | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో కొనసాగుతున్న బంద్

Published Sat, Aug 29 2015 8:02 AM

రాజమండ్రిలో కొనసాగుతున్న బంద్ - Sakshi

రాజమండ్రి: రాజమండ్రి నగరంలో ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున 4గంటలకే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీరరాజులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని డిపోలో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మెయిన్‌రోడ్డులోని దుకాణాలు, బ్యాంకులు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు సహాకరించాయి.




Advertisement
Advertisement