ఉత్తమ్, భట్టిలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం | Sakshi
Sakshi News home page

ఉత్తమ్, భట్టిలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం

Published Sat, Feb 28 2015 9:03 PM

Tppc chief Uttam kumar reddy

హైదరాబాద్: టీ పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టి విక్రమార్క నియామకం పట్ల ఆ పార్టీ కార్యదర్శి బండ చంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ్, భట్టి విక్రమార్కల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. శనివారం హైదరాబాద్లో ఉత్తమ్కుమార్రెడ్డిని చంద్రారెడ్డి ఆయన నివాసంలో కలిసిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement