కరీంనగర్: ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మంత్రి హరీశ్రావు పదేపదే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాంగ్రెస్ చేసిందేమిటో.. టీఆర్ఎస్ చేసిందేమిటో తేల్చుకుందామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఇందుకు మంత్రి హరీష్రావు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. కరీంనగర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 2013లో భూసేకరణ చట్టాన్ని అమోదించిందని, అప్పుడు కేసీఆర్ కూడా లోక్సభ సభ్యుడేనని గుర్తుచేశారు.
2013 భూసేకరణ చట్టం రైతులను ముంచేలా ఉందని పదేపదే వల్లేవేస్తున్న మంత్రి హరీష్రావు.. ఎంపీగా కేసీఆర్ ఆ చట్టానికి ఎలా ఆమోదం తెలిపి ఓటు వేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం హరీష్రావుకు తగదన్నారు. తాజాగా 2013 భూసేకరణచట్టాన్ని అమలుచేయకుండా ఉభయసభల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతుల, భూనిర్వాసితుల నోట్లో మట్టికొట్టే చర్యలకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్నవాటి కంటే భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తే స్వాగతిస్తామని, ఏ ఒక్క నిబంధన రైతులకు హానికలిగేలా ఉన్నా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మంత్రి హరీష్కు మాజీ ఎంపీ సవాల్
Published Sat, May 13 2017 7:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement