జగదేవ్పూర్: ‘మందుపాతరలు పెట్టాం’ అనే సమాచారం శుక్రవారం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించింది. అది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉరుకులు పరుగులు తీశారు.
వివరాలు.. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్ సీఐ శంకర్గౌడ్కు జగదేవ్పూర్ సమీపంలోని గొల్లపల్లికి వెళ్లే రోడ్డు పక్కన స్త్రీ శక్తి భవనం వెనుక నక్సల్స్ గతంలో మందు పాతరలు పెట్టినట్లు శుక్రవారం సమాచారం అందింది. దీంతో ఆయన స్థానిక ఎస్ఐ వీరన్నకు సమాచారం అందించారు.
ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఆయన.. సుమారు 30 మంది సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపారు. చివరికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కేసీఆర్ ఇలాకాలో మందుపాతరల కలకలం!
Published Sat, Nov 22 2014 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కలసిన చేతులు.. కలవని మనసులు
యువత.. నవ జనత
శిక్షణలో నేర్పించే అంశాలు
విధులకు హాజరు కాకపోతే క్రమశిక్షణ చర్యలు
3.2 కిలోల వెండి తొడుగు సమర్పణ
ఓటర్ల చైతన్యంతో ప్రజాస్వామ్యం బలోపేతం
ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కృష్ణావర్సిటీలో శరవేగంగా భవనాల నిర్మాణ పనులు
చల్లబడ్డ వాతావరణం
యువత.. నవ జనత
తప్పక చదవండి
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
Advertisement