హైదరాబాద్ : దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన దాశరథి 89వ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజం గర్వించదగ్గ కవి దాశరథి అని ప్రశంసించారు. నా తెలంగాణ.... కోటి రతనాల వీణ అని చెప్పిన గొప్ప వ్యక్తి దాశరథి అని అన్నారు. దాశరథి తెలంగాణ కళల కాణాచి అని, ఆయన జయంతి వేడుకలు జరుపుకోవటం గర్వంగా ఉందన్నారు.
దాశరథి పేరుమీద స్మారక అవార్డు ఏర్పాటు చేసి అవార్డులు ప్రదానం చేస్తామని, తెలంగాణలో ఒక యూనివర్సిటీకి గాని, విద్యా సంస్థకు గాని దాశరథి పేరు పెడుతామని కేసీఆర్ తెలిపారు. చరిత్రలో గుర్తుండిపోయేలా దారశథి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దాశరథి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం బాధాకరమని, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాగా రవీంద్ర భారతి అభివృద్ధికి రూ.30 లక్షల నుంచి కోటికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.
దాశరథి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
Published Tue, Jul 22 2014 11:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement