న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ..బీజేపీ ప్రభుత్వ విజయాలను, పథకాలను ఉటంకిస్తూ , మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
మోదీ నాయకత్వం మీద తమ పార్టీకి అపారమైన విశ్వాసం ఉందని అమిత్ షా తెలిపారు. తమది ముందు చూపున్న ప్రభుత్వమని, అందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వమని అన్నారు. గత ఏడాది కాలంలో ప్రధాని కార్యాలయం ప్రతిష్ట మరింత పెరిగిందని, ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. విధానమైన, సత్వర నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తున్నామన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా, స్వేచ్ఛగా, పారదర్శకంగా అన్ని ప్రభుత్వ శాఖలూ పనిచేస్తున్నాయని అమిత్ షా చెప్పుకొచ్చారు. మోదీ క్రియాశీలతను ప్రపంచం గుర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, నమ్మకాన్ని పొందడం తమ పార్టీ సాధించిన గొప్ప విజయమని, మిగతా అన్ని ప్రభుత్వాల కంటే బీజేపీ ప్రభుత్వం చాలా భిన్నమైందని అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిందని... గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన మాండేటరీతో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తలిగిందన్నారు.
అనేక అవకతవకలతో కునారిల్లుతున్న ప్రభుత్వాన్ని తమ బీజేపీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో అభివృద్ధి బాటలో నడిపిస్తోందన్నారు. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ దేశానికి ఏం సాధించి పెట్టిందని ఆయన ప్రశ్నించారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైందంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు.
మోదీని ప్రపంచమంతా గుర్తిస్తోంది..అమిత్ షా
Published Tue, May 26 2015 10:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement