ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత

Published Thu, Nov 26 2015 9:51 AM

Shamshabad airport custom officers seize 500 grams gold ...

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 500 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement