నిజామాబాద్: నాందేడ్-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. నాందేడ్ నుంచి నిజామాబాద్కు వస్తుండగా ముద్ఖేడ్ సమీపంలోని శివాన్గావ్ వద్ద పట్టాలపై నిలిపి ఉన్న ఓ బైకును ఢీకొట్టింది. దీంతో రైలు ముందుభాగం చక్రాలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అదే సమయంలో రైలు ఇంజిన్లో స్వల్పంగా మంటలు వచ్చాయి. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులు నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. దాదాపు గంటపాటు యత్నించిన అధికారులు రైలును పట్టాలెక్కేలా చేశారు. గంటపాటు ఈ దారిలో వెళ్లే రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఎవరైనా కావాలనే ద్విచక్ర వాహనాన్ని పట్టాలపై నిలిపారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బైక్ను ఢీకొన్న నాందేడ్-తిరుపతి ఎక్స్ప్రెస్
Published Wed, May 10 2017 7:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement