ధారూరు(రంగారెడ్డి జిల్లా): ధారూరు రైల్వే స్టేషన్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అరగంట పాటు నిలిచిపోయింది. రుక్మాపూర్ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయని కారణంగా ధారూరు రైల్వే స్టేషన్లో అడ్వాన్స్ స్టాటర్ పనిచేయకుండా మొరాయించింది. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ జంక్షన్ మీదుగా వెళ్లె ఈ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు రైల్వేస్టేషన్ సమీపంలోనే ఆగిపోయింది. రాత్రి 9:05 గంటల ప్రాంతంలో సిగ్నలింగ్ వ్యవస్థ సిబ్బంది వచ్చి మొదట ఒక్క రాజధాని ఎక్స్ప్రెస్ను మాత్రం పంపించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన గుల్బర్గా ప్యాసింజర్ రైలు కూడ ధారూరు రైల్వేస్టేషన్ ఔటర్లో నిలిచిపోయింది.
తాండూర్ నుంచి వచ్చిన గూడ్స్రైళ్లు, రెండు రైల్వే ఇంజన్లు రుక్మాపూర్ రైల్వేస్టేషన్ ఔటర్లోనే ఆగిపోయాయి. వికారాబాద్ నుంచి వచ్చిన సిగ్నలింగ్ వ్యవస్థ టెక్నికల్ సిబ్బంది సిగ్నలింగ్ వ్యవస్థను బాగుచేయడంతో 9:30 గంటల తర్వాత ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగాయి. అరగంట పాటు ఎందుకు రైళ్లు ఆగియో తెలియక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సబందిత రైల్వే అధికారులను ఈ విషయమై ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాగా ఈ రైల్వే రూట్లో ఉన్న పలు రైల్వే స్టేషన్లలో కూడ వివిధ రైళ్లు, గూడ్స్ రైళ్లు ఆగిన సమాచారం.
ధారూరులో ఆగిన రాజధాని ఎక్స్ప్రెస్ రైలు
Published Tue, May 24 2016 10:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement