వైద్య విద్యార్థిని అదృశ్యం | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థిని అదృశ్యం

Published Sun, Feb 19 2017 5:30 PM

mbbs student missing in padmavathi university

తిరుపతి:
తిరుపతి పద్మావతి యూనిర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమ కూతురు అదృశ్యమైన సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు వైద్య కళాశాల వసతి గృహం ఎదుట ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో స్విమ్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement