ఉద్యోగుల సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Published Sat, Dec 20 2014 8:24 AM

ysrcp adjournment motion in ap assembly

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విపక్షాలు శనివారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అంగన్వాడీ, ఐకేపీ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అసెంబ్లీలో హుద్ హుద్ సాయంపై ప్రకటన చేయనున్నారు.

 

Advertisement
Advertisement