వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ | Sakshi
Sakshi News home page

వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ

Published Fri, Oct 24 2014 3:30 PM

వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ

హైదరాబాద్: వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో శుక్రవారం మధ్యాహ్నం దోపిడి జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు రైల్వే కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి దంపతుల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన నగలు దోచుకున్నారు.

అనంతరం దొంగలు చైను లాగి రైలు దిగి పారిపోయారు.  బాధితులు ఈ సంఘటన గురించి గుత్తి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement