మడుగులో మునిగి విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

మడుగులో మునిగి విద్యార్థి మృతి

Published Sun, Oct 4 2015 6:38 PM

Student killed submerged in water

అనంతపురం జిల్లా కనేకల్ మండలం కొత్తపల్లిలో నీటి మడుగులో మునిగి ఓ విద్యార్థి మృతి చెందాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల సిద్ధప్ప (14) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పశువులను కడిగేందుకు నీటి మడుగుకు తీసుకెళ్లాడు. పశువులతో పాటు సిద్ధప్ప కూడా నీటిలోకి దిగడంతో మునిగిపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
 

Advertisement
Advertisement