మూడు గంటల్లో శ్రీవారి దర్శనం | Sakshi
Sakshi News home page

మూడు గంటల్లో శ్రీవారి దర్శనం

Published Thu, Nov 26 2015 7:42 PM

Rush in Tirumala

తిరుమల : తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్‌మెంట్లలోని భక్తులకు మూడు గంటలు, కాలిబాట భక్తులకు రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభించింది. గదులు సులభంగా లభించాయి.

Advertisement
Advertisement