చిత్తూరు (సెంట్రల్): జిల్లాలోని తెల్లరేషన్ కార్డు కలిగిన ల బ్ధిదారులు వారి కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధా నం చేస్తేనే సెప్టెంబర్ నెల నుంచి నిత్యావసర సరుకుల స రఫరా జరుగుతుందని, లేదంటే కట్ చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విజయరాణి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశమందిరంలో జిల్లాలోని సీఎస్ డీటీలు, గ్యా స్ డీలర్లతో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల న్నింటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ విధానంలో చౌకదుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకులను పకడ్బందీగా పేదలకు అం దజేసేందుకు ఆధార్కార్డు అనుసంధానం తప్పని సరన్నా రు. జిల్లాలో ఇప్పటికే 90 శాతానికి పైగా రేషన్ కార్డుదారులు వారి కార్డులను ఆధార్తో అనుసంధానం పూర్తి చే శారన్నారు.
మిగిలిన కార్డుదారులు కూడా ఈనెల 31వ తే దీ లోపు ఆధార్కార్డులతో రేషన్ కార్డులను అనుసంధానం పూర్తి చేయాల్సిన బాధ్యత సీఎస్ డీటీలదేనన్నారు. అలాగే గ్యాస్ వినియోగదారులు వారి గ్యాస్ సర్వీసు నెంబర్లతో ఆధార్కార్డులను అనుసంధానం చేయించుకోవాల్సిన అవసరముందని ఆమె తెలిపారు.
డీలర్లు, సీఎస్డీటీలు సం యుక్తంగా ఆధార్ అనుసంధానం పూర్తి చేయించాలన్నా రు. ప్రధానంగా దీపం పథకం ద్వారా సిలిండర్ పొందిన గ్యాస్ వినియోగదారులు వారి కనెక్షన్లను ఆధార్తో అ నుంధానం చేయించుకుంటేనే గ్యాస్ సరఫరా చేస్తామన్నా రు. లేదంటే గ్యాస్ రాయితీ నిలిపి వేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గ్యాస్డీలర్లు , ఏఎస్వో, సివిల్ సప్లరుుస్ ఉప తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఆధార్ నంబర్లు ఇస్తేనే రేషన్
Published Fri, Aug 29 2014 3:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement