చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, దాంతో మంత్రులు గానీ, టీడీపీ ఎమ్మెల్యేలు గానీ గ్రామాల్లో ఎక్కడా తిరగలేకపోతున్నారని ఆయన అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఉమ్మారెడ్డి చెప్పారు.
బ్యాంకుల్లో రైతులు, మహిళల గౌరవాన్ని చంద్రబాబు భంగపరిచారని ఆయన మండిపడ్డారు. రైతులు తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని ఓపక్క వేలం వేయిస్తూ, మరోపక్క రుణమాఫీ పేరుతో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
మోసం, వంచనలకు మారుపేరు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేస్తామని చెప్పారు. కుల రాజకీయాలను చంద్రబాబు పెంచి పోషించారని భూమన విమర్శించారు.
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: ఉమ్మారెడ్డి
Published Fri, Oct 31 2014 3:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విశాఖనుంచే ప్రమాణస్వీకారం..
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం
ఐదేళ్ల సంక్షేమం చూసి ఓటెయ్యండి
సామాజిక న్యాయం పాటించే పార్టీకి పట్టం కట్టండి
పిడుగుపాటుకు నలుగురు మృతి
మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన 80 కుటుంబాలు
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసు
గుడుంబాపై ఎక్సైజ్ ఉక్కుపాదం
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement