మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి
మంగళగిరి : జిప్మర్ ఆసుపత్రిలాంటి ఆధునిక సదుపాయాలతో సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ను నిర్మించేందుకు స్థల పరిశీలన జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించేందుకు గురువారం విచ్చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎయిమ్స్ నిర్మాణానికి శానిటోరియం స్థలం అనువుగా ఉందన్నారు. అయితే తాము స్థలాన్ని పరిశీలించి కేంద్రబృందానికి పంపుతామని చెప్పారు.
ఎయిమ్స్ నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 125 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు. శానిటోరియంలో ఇప్పటికే ఎన్టీఆర్ యూనివర్శిటితో పాటు ఎన్డీఆర్ఎఫ్కు భూములు కేటాయించి వున్నాయని, ఎన్డీఆర్ఎఫ్కు అమరావతి టౌన్ షిప్లో వున్న 80 ఎకరాల స్థలం కేటాయించి శానిటోరియం స్థలాన్ని పూర్తిగా ఎయిమ్స్కు కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఆంధ్ర విద్యార్థులకు కేసీఆర్ ఫీజులు చెల్లించకుంటే తమ ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు.
జిప్మర్ తరహాలో ఎయిమ్స్ ఏర్పాటు
Published Fri, Jul 18 2014 3:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement