పాముకాటుతో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

పాముకాటుతో ఇద్దరి మృతి

Published Sat, Oct 10 2015 1:49 PM

2 died due to snakebite in kurnool district

కోస్గి: పొలంలో పనిచేస్తున్న ఇద్దరు రైతు కూలీలు శనివారం పాముకాటుకు గురై మృతి చెందారు. కర్నూలు జిల్లా కోస్గి మండలం వందగల్ గ్రామానికి చెందిన లక్ష్మి(22) పొలంలో పనిచేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. మార్గమధ్యలో మృతిచెందింది. అదే మండలంలోని సతనూరు గ్రామానికి చెందిన మరో వ్యక్తి పొలంలో పాము కాటుకు గురై మృతి చెందాడు.

Advertisement
Advertisement