రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లేగ్రౌండ్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 9 స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. అండర్–18 విభాగంలో మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ జైన్, మొహమ్మద్ రియాజ్.. అండర్–17 కేటగిరీలో మదీహా సుల్తానా, మోసిన్, సయ్యద్ అఫ్రోజ్, షేక్ మజీద్, షేక్ అమీర్, పాషా పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు.
అమీర్, రియాజ్లకు స్వర్ణాలు
Published Wed, Feb 22 2017 7:53 AM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement