రాజ్‌భవన్‌ను ‘రాజీ’ భవన్‌గా మార్చొద్దు | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌ను ‘రాజీ’ భవన్‌గా మార్చొద్దు

Published Thu, Sep 1 2016 6:39 AM

గవర్నర్ ఉండే చోటైన రాజ్‌భవన్‌ను ‘రాజీ’ భవన్‌గా మార్చొద్దని, ఆ వ్యవస్థపై ఉన్న గౌరవాన్ని, పవిత్రతను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement