వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | Sakshi
Sakshi News home page

వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published Sat, Jan 7 2017 4:25 PM

ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. శనివారం ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌.. బోయరేవులు చేరుకున్నారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

Advertisement
Advertisement