ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ప్రమాదస్థలిని పరిశీలించిన వైఎస్ జగన్

Published Tue, Feb 28 2017 3:50 PM

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.