‘హైదరాబాద్కు బదులు హోదా ఇస్తామన్నారు' | Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్కు బదులు హోదా ఇస్తామన్నారు'

Published Tue, Oct 25 2016 1:11 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు ఆడుతున్న కపట నాటకాలపై యువతను చైతన్యపరిచేందుకు వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం కర్నూలులో విద్యార్థులు, యువతతో భేటీ అయ్యారు.