గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

Published Sun, May 21 2017 8:01 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు(సోమవారం) గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్న​ర్‌తో ఆయన భేటీ అవుతారు.

Advertisement
Advertisement