ఏపీలో రైతుల పరిస్ధితి దారుణం : వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ఏపీలో రైతుల పరిస్ధితి దారుణం : వైఎస్ జగన్

Published Thu, May 28 2015 9:21 AM

‘ఇలాంటి రైతులెందరో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను నమ్మి సర్వనాశనమయ్యారు. ఇలాంటి రైతుల ఆశలుడిగిపోక ముందే మనమంతా వారి తరపున పోరాడాల్సిన అవసరముంది’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌లో ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement